Home » Aam Aadmi Party
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీలో.. కేజ్రీవాల్ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకుంటారని అంతా అంచనావేశారు. కానీ చివరికి బీజేపీ అధికారానికి అవసవరమైన మెజార్టీ సాధించింది. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏమిటి.. ఆ ఒక్కపని చేసుకుంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా.. కేజ్రీవాల్ చేసిన తప్పేంటి..
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ లెక్కలేంటో చూద్దాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
విద్యావేత్త... ఉద్యమాల బాట... సమాజం పట్ల బాధ్యత... రాజకీయ చతురత... అన్నీ కలిపితే ఆతిశీ మార్లినా సింగ్. త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమె... ఆ పీఠం అధిరోహించనున్న అతిపిన్న
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీమ్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా..
దేశ రాజధాని న్యూడిల్లీలో రోజు రోజుకు మంచి నీటి ఎద్దడి తీవ్ర తరమవుతుంది. మరోవైపు న్యూఢిల్లీలో నీటి కష్టాలు తీర్చేందుకు ఆప్ ప్రభుత్వం తనదైన శైలిలో చర్యలు తీసుకుంటుంది.