Home » ABN Andhrajyothy Effect
నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలబడిందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లోనే నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
చేతిలో కర్ర ఉంటే జంతువులు దాడి చేయడానికి జంకుతాయని శాస్త్రీయంగా రుజువైందని టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు.
త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధి విధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా గాయపడ్డాడు.
Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.
అగ్రరాజ్యం అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ (Ronil Singh) కి తాజాగా అరుదైన గౌరవం లభించింది.
India vs Pakistan మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణ టోర్నమెంట్లో ఈ రెండు జట్లు తలపడితేనే మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడతారు.
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ముగ్గురు మైనర్ కూతుళ్ల గొంతు కోశాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.