Home » ABN
Good News For AP People: కూటమి ప్రభుత్వం కోలువు తీరిన తర్వాత.. ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
KGBV: అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, బీపీఎల్ పరధిలో ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
Reduce Obesity Tips: శరీర బరువు పెరగడంతో.. అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతోన్నాయి. ఈ కారణంగా .. షుగర్,హై బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్తోపాటు కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. సరైన సమయంలో కచ్చితమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా ఊబకాయాన్ని సులభంగా నియంత్రించ వచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Summer: వేసవి వచ్చిందంటే.. ఆనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం టిఫిన్గా వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ కార్డు ఉన్న అమెరికా నుంచి గెంటేస్తారా? అసలు ట్రంప్ యంత్రాంగం వారినే టార్గెట్ చేసిందా? డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఇండియన్స్ ఏం చేయాలి?అసలు గ్రీన్ కార్డు ఉన్నవారిని మళ్లీ ఎందుకు పరిశీలిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ సందడిగా సాగింది. క్రీడల్లో భాగంగా నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీలో పురుష సభ్యులపై మహిళా నేతల టీమ్ గెలుపొందింది. ఈ సందర్బంగా నిర్వహించిన పోటీల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
Maharashtra Politics: మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. గతేడాది నవంబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు మహా వికాస్ అఘాడీకి పట్టం కట్టారు. దీంతో ఆ కూటమికి 235 స్థానాలను కైవసం చేసుకుంది.
PM Modi : ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగిన మహాకుంభమేళ విజయవంతం కావడంతో యూపీ ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే తొక్కిసలాట ఘటనలో మరణించిన వారికి ప్రధాని మోదీ స్పందించకపోవడంపై లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ప్రధాని మోదీకి మద్దతుగా మాట్లాడుతూనే.. కాస్తా విమర్శలు సైతం గుప్పించారు.
Posani : ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. అందుకోసం ఆయనను మరోసారి విచారణకు ఇవ్వాలని కోర్టుకు సీఐడీ కోరనుంది.
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు PURE ఎనర్జీ (ప్యూర్)సంస్థ వెల్లడించింది. వాటిని మార్చి 25వ తేదీన హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. వీటి ఆవిష్కరణలపై డాక్టర్ ప్యూర్ వ్యవస్థాపకుడు,ఎండీ నిశాంత్ డోంగరి మాట్లాడుతూ.. తాము అధునాతన బ్యాటరీ సాంకేతికత, ఏఐ ఆధారిత పవర్ ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన నియంత్రణతో అత్యంత సమర్థవంతమైన విద్యుత్ శక్తి వ్యవస్థను సమన్వయం చేసే వినూత్న శక్తి నిల్వ ఉత్పత్తులను PuREPower ద్వారా పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామన్నారు.