Home » Advantage AP
YS Sharmila: అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైఎస్ జగన్.. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. అదికూడా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
Delhi Assembly Elections: దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంలో ఆ పార్టీ స్పెషలిస్టు అని ఎద్దేవా చేశారు. పునాది రాళ్లు వేసినా..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలను సోమవారం సిద్దిపేటలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.
జగన్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించడంలో అక్రమాలు ఎలా చేశారో కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చింది. అక్రమార్కులు ఎవరో కనిపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కానీ, ఈ పేరిట ఫ్రీ హోల్డ్ పరిధిలోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది.
అమెరికా ప్రెసిడెంటు రేసులో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ను అభినందించేందుకు పుతిన్ నిరాకరించినట్టు తెలుస్తోంది..
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మరోసారి బాంబు పేల్చారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తనకు ఆగ్రహం వచ్చినందుకే వాస్తవాలు మాట్లాడారన్నారు.
తనకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు ఉండవని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశా..భరించానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందన్నారు. ఈ వంద రోజుల్లో బయటకు రాలేదన్నారు.
పవన్ కల్యాణ్.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దీక్ష పవన్ చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పవన్కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవన్నారు. తన కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
వరుణుడు ముఖం చాటే యడంతో చినుకు జాడలేక ఖరీఫ్లో సాగు చేసిన వేరుశ నగ పంట నిలువునా ఎండుతోంది.