Home » Annamayya District
మదనపల్లె సబ్కలెక్టరేట్లో నిర్వ హించిన గ్రీవెన్సడేలో భూ సమ స్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.
మదనపల్లె మండల సర్వేయర్ పని తీరుపై విచారణ చేయించాలని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.
మదనపల్లె సిరికల్చర్కాలనీలో అన ర్హులకు కేటాయించిన రీలింగ్ యూ నిట్ల స్థలాలను రద్దు చేసి, అర్హులకు న్యాయం చేసే వరకు పోరాటం తప్పదని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత డిమాండ్ చేశారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.
గణే శ ఉత్సవాలను ప్రశాంత వాతా వరణంలో చేసుకోవా లని లక్కి రెడ్డిపల్లె సీఐ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.
స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి సంబరాలను నిర్వహించారు. పర్యావరణ కాలుష్య రహిత మట్టి వినాయక ప్రతిమల ను పూజించడం ద్వారా భక్తితో పాటు మా నసిక ఆరోగ్యం సిద్దిస్తాయన్నారు.
చవితి వేడుకలను పురస్కరిం చుకుని పార్వతి సుతుడైన వినాయకుడిని పూజించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు.
మట్టి వినాయకుల ప్రతిమ లనే పూజించి పర్యావ రణాన్ని పరిరక్షిద్దామని ఎమ్మెల్యే షాజహానబా షా పిలుపునిచ్చారు.
విజ్ఞానాభివృద్ధికి గురువు పునాదిలాంటివారని, నా ఉన్నతికి దోహదపడింది కూడా గురువులేనని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలోని లయ గార్డెన్స్లో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం (ఉపాధ్యాయ దినోత్సవ) వేడుకలు ఘనంగా నిర్వహించారు.