Home » AP Govt
ఏపీలో పునరుత్పాదక విద్యుత్తుకు ప్రభుత్వ మద్దతుతో సింగిల్ విండ్ అనుమతుల విధానాన్ని అమలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. 5000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు
ముస్లింల సంక్షేమం కోసం ఉద్దేశించిన 30 వేల ఎకరాల వక్ఫ్ భూమిపై దురుద్దేశపూరిత కుట్రలు కొనసాగుతున్నాయి. సీఎం స్పష్టమైన ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వాణిజ్య అవసరాల పేరుతో భూములను కబ్జా చేయన్ను మంత్రాంగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
Kirti Vardhan Singh: 2047 వికసిత్ భారత్లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు.
Kandula Durgesh: పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Maha Surya Vandanam: మహా సూర్య వందనం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అసాధ్యమన్న పనిని గిరిజన విద్యార్థులు సుసాధ్యం చేస్తున్నారని తెలిపారు.
నేరాల నిరోధం, ట్రాఫిక్ పర్యవేక్షణలో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని పోలీసులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. విజయవాడలో విజయవంతమైన ప్రయోగంతో రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం
వైసీపీ హయాంలో పంచాయతీల సొంత ఆదాయాన్ని దారి మళ్లించి సుమారు రూ.100 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. కూటమి ప్రభుత్వానంతరం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు
AP Growth Rate: చంద్రబాబు సర్కార్ మరో రికార్డు సాధించింది. దేశంలోనే గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించింది. గ్రోత్ రేట్ వృద్ది పెరగడం రాష్ట్ర ప్రజల సమష్టి విజయమని సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
CM Chandrababu: సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని అన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు.