Home » AP Volunteers
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన సీఎం జగన్రెడ్డి (CM Jagan) పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వలంటీర్ల(Volunteers)తో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు.
వలంటీర్ మోసం చేసి ఓ డ్వాక్రా మహిళ బీమా సొమ్మును చాలా తెలివిగా కాజేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్ల నాగేంద్రం డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు భర్తతో సంబంధం లేకపోవటంతో కనపర్తిలోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు.