Home » Axar Patel
IND vs BAN: స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు బంపరాఫర్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. చేసిన తప్పును అతడు మొత్తానికి సరిదిద్దుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్కు చుక్కలు చూపిస్తోంది టీమిండియా. మన బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణుకుతున్నారు.
IND vs ENG: టీమిండియా విజయాల బాటలో పరుగులు పెడుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు 2-0తో వన్డే సిరీస్నూ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక ఆటగాడితో టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోమారు అన్యాయం జరిగింది. అతడ్ని కాదని స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. అయితే ఇందులో బోర్డు తప్పేమీ లేదు.
SMAT 2024: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్ను గుర్తుకుతెచ్చేలా అద్వితీయ ఇన్నింగ్స్తో మెరిశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్కప్ టైటిల్ని..
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
న్యూయార్క్లో నిన్న రాత్రి జరిగిన భారత్(Team India), పాకిస్తాన్(Pakistan) టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
ఈ ఐపీఎల్-2024 సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్కి అనుకూలంగా పిచ్లు ఉండటమే..
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.