Home » Bhatti Vikramarka
ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది.
ఖమ్మం జిల్లా: తెలంగాణ ప్రజలు దోపిడీ ప్రభుత్వంను వదిలించుకొని ఇందిరా పాలన కోసం ఎదురు చూస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు.
ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ అప్పు తెచ్చి అప్పనంగా కాంట్రాక్టర్లకు దోసిపెడుతు న్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.
ఈనెల 17వ తేదీన జరగనున్న CWC సమావేశం(CWC meeting) చరిత్రలో నిలచిపోతుందని కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క (Bhattivikramarka) వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిజిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని, బీఆర్ఎస్ మంత్రులు చెప్పేవన్నీ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి కాంగ్రెస్ సీఎల్పీ భట్టి విక్రమార్క వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. అయితే అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. సినిమా, వ్యాపార రంగాలతో పలువురు ముఖ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి ఎన్నారైలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) జరిగిన తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అనిపిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో శ్రీధర్బాబు మాట్లాడుతుండగా అడుగడుగునా మంత్రులు అడ్డు తగిలారు.