Home » Birds
ఆకలితో ఉన్న ఆకాశంలో విహరిస్తూ నేలపై ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే ఎంతసేపు వెతికినా దానికి ఎలాంటి ఆహారం కనిపించదు. చివరకు నీటి మీదుగా వెళ్తూ లోపల ఉన్న చేపను టార్గెట్ చేస్తుంది. చివరకు దాన్ని వేటాడిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు..
మాట్లాడే కాకికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. మనుషుల్లా అరుస్తున్న కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. .
ఈమూ పక్షి, మేక ఒకే చోట పెరుగుతుంటాయి. ఒకేచోట పెరగడమే కాదు.. రెండూ స్నేహితుల్లా మారిపోయాయి. అది ఎంతలా అంటే.. ఒక దానికి సంతోషం కలిగితే.. మరొకటి అందులో భాగం పంచుకునేంత అనుబంధం ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా వాటి మధ్య జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది.
వారికి పక్షులే ప్రాణం.. వారికి పక్షులు తప్ప మరో ధ్యాసే లేదు.. ఆ పక్షుల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉండే వారి హాబీలనై ఓ ప్రత్యేక కథనం.
ఓ పక్షికి వింత పరీక్ష పెట్టగా దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పక్షికి ఓ వైపు చిన్న సైజులో ఉండే రంగు రంగుల ప్లాస్టిక్ బుట్టలను ఉంచారు. అలాగే ఇంకోవైపు ఆ రంగులకు మ్యాచ్ అయ్యేలా రంగు రంగు పూలను కూడా ఏర్పాటు చేశారు. చివరకు పక్షి ఏం చేసిందో చూడండి..
ఓ కాకి మేడపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. దుస్తులు ఆరేసే హ్యాంగర్లు రోజుకు ఒకటిగా కనిపించకపోవడంతో ఎవరైనా ఎత్తుకెళ్తున్నారేమో అని ఆ ఇంటి వారికి అనుమానం కలిగింది. ఓ రోజు సైలెంట్గా వెళ్లి మేడపై గమనించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోళ్ల ఫారాల్లో గుడ్ల నిల్వలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్ మండల పరిధిలో నామక్కల్, ఈరోడ్, తిరుప్పూర్, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు.
ఓ పావురం నిద్రపోతున్న పిల్లిని దూరం నుంచి గమనించి చివరకు సమీపానికి వెళ్లింది. సమీపానికి వెళ్లడమే కాదు.. దాని మీదకు ఎక్కి అటూ, ఇటూ తిరుగుతూ దాన్ని డిస్టర్బ్ చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయని పలువురు అన్నారు. జూబ్లీహిల్స్లో ఇండియన్ పౌల్ర్టీ ఎకిప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్(Indian Poultry Equipment Manufacturers Association in Jubilee Hills) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ప్రొటీన్ దినోత్సవాన్ని నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడులో ఒక పౌల్ట్రీ ఫాంలో 5వేల 500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్ను భోపాల్ ల్యాబ్కు పంపించారు. కొల్లేరు వలస పక్షుల వలనే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకిందనే అనుమానం వ్యక్తమవుతోంది.