Home » Children's rights
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ముఖ్యంగా ప్రధాన ఆసుపత్రుల్లోని నవజాత శిశువుల విభాగాలను సందర్శించి సమస్యలను గుర్తించనుంది
చిన్నారులపై రోజురోజుకూ లైంగిక అకృత్యాలు పెరుగుతుండడం ఆందోళనకరమని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్కు వచ్చిన సీఎం చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మమేకం అయ్యారు.
ఈ శతాబ్దం విద్యార్థులదే అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని వారికి సూచించారు. శనివారం కడప మున్సిపల్ ఉన్నత పాఠశాల (మెయిన్స్)లో నిర్వహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (పీటీఎం) చరిత్రాత్మక కార్యక్రమం. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చే ఊతంతో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు రాబోతున్నాయని తెలిపారు.
పాఠశాల ప్రవేశాలు, టీసీ, ఎస్ఎస్సీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాంలు, ఇతర ప్రభుత్వ దరఖాస్తుల్లో కులం, మతం వివరాలు అడిగిన చోట ‘నో రిలీజియన్.. నో క్యాస్ట్’ అని రాయవచ్చునని.
పిల్లలతో మాట్లాడడం, వాళ్లచేత మాట్లాడించడం ఒక కళ. ముఖ్యంగా అయిదు నుంచి పదేళ్ల మధ్య వయసు పిల్లలతో అయితే మరీ సున్నితమైన అంశమనే చెప్పాలి. ఈ వయసు పిల్లలు కనిపించిన ప్రతీదాని గురించి ప్రశ్నిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఫైటింగ్స్కి కొదువుండదు. వాళ్లను సముదాయుంచడం తల్లిదండ్రులకు రోజూ సవాలుగానే ఉంటుంది. ఈ విషయంలో పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ చేస్తున్న సూచనలు ఇవి...
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
అసోంలోని నగాన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.