Home » Crime News
పాలలో చిక్కదనం కోసం పామాయిల్, ఉప్పు, మాల్టోడెక్సిన్ పౌడర్ను నీటిలో కలిపి.. తర్వాత ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన యువతి హైదరాబాద్లో స్టాఫ్వేర్ ఉద్యోగం చేస్తోంది. హాస్టల్లో ఆమెకు గుంటూరుకు...
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ సహాయంతో పేకాట ఆడేవారిని నగర పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి నిందితులు రహస్య ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారు. అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు డ్రోన్లను రంగంలోకి దింపారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్గా మారింది.
గుంటూరు జిల్లాలో దారుణం.. పాలపర్తి మంజు అనే కామోన్మాది ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ ఘటణ గుంటూరు జిల్లా, పెదనందిపాడులో జరిగింది. పాలపర్తి మంజు అనే కామోన్మాది 3 రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో ఓ గుడిసెలో ఒంటరిగా ఉంటున్న 64 ఏళ్ల వృద్గురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.
ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...
కొందరు తాము చేసేది తప్పని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా వ్యవహరిస్తుంటారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటారు. తాజాగా ఓ భార్య ఇలాగే చేసింది. కూతురు చదువు కోసం భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేసింది. చివరకు ఓ రోజు రాత్రి ఆమె చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..
హైదరాబాద్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ దొరికిన వేలిముద్రలు, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్గా గుర్తించారు.
ఓ ప్రముఖ బ్యాంకులో పెట్టిన ఖాతాదారుల గోల్డ్ నగలు రోల్డ్ గోల్డ్గా మారిపోయాయి. ఆ క్రమంలో ఏకంగా రూ. 1.70 కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. ఖాతాదారుల తనిఖీతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉండవల్లి(Undavalli) మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru Toll Plaza) సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ, రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బండల లోడుతో వెళ్తున్న లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టింది.