Home » Devotees
Kedarnath Yatra Starts From : భారత్లోని అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర 2025 సంవత్సరానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ యాత్రలో భాగమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు 2025 మే 2న ఉదయం 7 గంటలకు భక్తుల కోసం తెరుస్తారు. శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ CEO విజయ్ ప్రసాద్ తప్లియాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
జయహో మల్లన్న.. మమ్మేలు మల్లన్న.. కొమురెల్లి మల్లన్న.. అంటూ భక్తుల జయజయధ్వానాలతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్న పెద్దపట్నం గురువారం తెల్లవారు జామున కన్నుల పండువగా జరిగింది.
కుంభమేళా ముగిసింది.. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చివరిరోజైన...
హైకోర్డు న్యాయమూర్తులు జస్టిస్ వీ.సుజాత, జస్టిస్ కే. సురే్షరెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్ కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Maha Kumbh Mela 2025 : ఉత్తర్ప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచే ఆశ్చర్యకరమైన వ్యక్తులు, వింతలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా త్రివేణి సంగమంలో 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు మిత్రుల కథ అందరి మనసులను కదిలిస్తోంది..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు బుధవారం కనులపండువగా జరుగుతోంది. అయితే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పల్నాడు జిల్లా పోలీసులు డ్రోన్ను ఉపయోగించారు. అది ఒక్కసారిగా విద్యుత్ తీగలపై పడి..
మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆదిదంపతులను దర్శించుకుంటున్నారు.
శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు.
నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్తాబు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కాకతీయులు నిర్మించిన ఎన్నో గొప్ప ఆలయాలు నేటికి ఆధ్యాత్మిక శోభను పంచుతునే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు మకుటంగా నిలుస్తున్నాయి.