Home » Education News
PGCIL Job Vacancies 2025 Apply Online: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నారా.. అయితే మీకు గొప్ప అవకాశం. పవర్ గ్రిడ్ (PGCIL)లో పరీక్ష రాయాల్సిన పనిలేకుండానే గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు..
Railway Job Notification : పదో తరగతి పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి గడువు పూర్తికాకముందే దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ, అర్హత, పూర్తి వివరాల కోసం..
NCC Special Entry Scheme: పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే, వెంటనే ఈ నోటిఫికేషన్ పరిశీలించండి. డిగ్రీ అర్హతతోనే భారత సైన్యంలో అధికారి అయ్యే అవకాశం అందుకోండి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
PM Internship 2025 Scheme:పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు పీఎం ఇంటర్న్షిప్ పథకం కింద ప్రతి నెలా రూ.5వేలు స్టైఫండ్ అందిస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రధాన్ మంత్రి ఇంటర్న్షిప్ పథకం 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గర పడింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి నమోదు చేసుకోవచ్చు. అర్హత, చివరితేదీ, స్కీంకు సంబంధించిన పూర్తి వివరాల కోసం...
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS)2025 సంవత్సరంలో అడ్మిషన్ నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. బాల్వాటిక 1 టు 3, క్లాస్ 1 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ మార్చి 7న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు, సంరక్షకులు వెంటనే KVS అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు చివరితేదీ, అర్హత మరిన్ని పూర్తి వివరాల కోసం..
శ్రీవిద్య ముఖంలో వెలుగులొచ్చాయి. అందరిలా తానూ రోజూ బడికి వెళ్లి చక్కగా చదువుకోవొచ్చునన్న ఆనందం ఆ చిన్నారిలో! అక్షరాలు దిద్దుదువుగానీ రా అంటూ బడి ఆమెను అక్కున చేర్చుకుంది.
Home Schooling Trend : తప్పనిసరి పరిస్థితుల్లోనే పిల్లలకు హోం స్కూలింగ్ ఆప్షన్ ఎంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఈ జనరేషన్ తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారుతోంది. స్కూల్కు పంపించడం కంటే ఇంట్లోనే తమ పిల్లలకు చదువు చెప్పే పేరెంట్స్ ఎక్కువవుతున్నారు. స్కూల్ పేరెత్తితేనే నో నో అనేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..
ఈ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుద్యోగులను విస్మరించబోమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.