Home » Encounter
జమ్ము, కశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది
కథువా-బసంత్గఢ్ సరిహ్దదు ప్రాంతంలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుందని డిఫెన్స్ పబ్లిక్స్ రిలేషన్స్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో హతులైన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ పౌరులుగా గుర్తించామని చెప్పారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా సింగిల్ జడ్జి స్టే విధించారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఛత్తీ్స్గఢ్లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.
మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్గా, మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇంఛార్జ్గా ఉన్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని ఛత్తీస్గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం.
ఛత్తీ్స్గఢ్లోని బస్తర్ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్, పురంగెల్ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్ మృతిచెందారు.
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ రోజ ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.
జమ్మూ కశ్మీర్(jammu kashmir)లోని కుప్వారా జిల్లా(kupwara district) కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' (BAT) జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఇదే సమయంలో జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో, ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.