Home » Health news
Copper VS Steel Water Bottle: ప్రతి ఒక్కరూ నీటిని తాగడానికి ప్లాస్టిక్, స్టీల్, రాగి ఇలా రకరకాల బాటిళ్లను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం హానికరం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ లేదా రాగి వాటర్ బాటిళ్లనే వాడుతున్నారు. ఈ రెండు రకాల బాటిళ్లలో ఏది మంచిది? ఎందుకు అనే విషయాలపై పూర్తి సమాచారం మీకోసం..
Drinking Water During Eating : భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని చాలామంది తరచూ చెప్తూ ఉంటారు. చెప్పడమే కాదు. పాటిస్తారు కూడా. ఇంతకీ ఈ అలవాటు సరైనదేనా? తినేటప్పుడు నీళ్లు తాగాలా? వద్దా? దీనిపై డాక్టర్లు ఏమని చెబుతున్నారు.
వంకాయలంటే ఇష్టం ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. అన్ని కూరల్లో వంకాయ ఎప్పటికీ స్టార్ ఐటమ్ అని చెప్పొచ్చు. అలాంటి వంకాయను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అస్సలు తినకూడదు. తింటే సమస్యల్ని తిని తెచ్చుకున్నట్లు అవుతుంది.
Memory Boosting Exercises: ఏ పనిపైనా సరిగా ఏకాగ్రత కుదరడం లేదా ? చిన్న చిన్న విషయాలనే గుర్తుపెట్టుకోలేక సతమవుతున్నారా ? అయితే, పరిస్థితులు చేయి దాటిపోకముందే అలర్ట్ అవండి. ప్రతిరోజూ ఈ వ్యాయామాలు చేసి మెదడుకు పదును పెట్టండి.
International Womens Day 2025: ఇంట్లో అందరి పనులు ఒంటి చేత్తో చేసే మహిళలు తమ వ్యక్తిగత పనులు పూర్తిచేసుకోవడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. మరీ ముఖ్యంగా జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో. ఈ రెండు విషయాల్లో చేసే నిర్లక్ష్యమే వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరి, మహిళలు ఏ వయసులో అయినా నిత్యయవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే..
Don't Touch These 5 Body Parts With Hand : శరీరంలోని కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, మీ శరీరంలోని ఈ 5 భాగాలను తరచూ తాకడం చాలా చెడ్డ అలవాటు. ఇలా చేస్తే ఆయా భాగాలకు ఇన్ఫెక్షన్ లేదా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అందువల్ల..
Tomato Juice Health Benefits : టమాటా మనం రోజూ వాడే కూరగాయాల్లో ప్రధానమైనది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు టమోటా రసం తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఈ రసం ఎందుకు తాగాలి.. దీని వల్ల కలిగే మేలు ఏంటో తెలుసుకుందాం.
వైద్య సేవలు, మందులు పంపిణీ వంటి అంశాలపై సమీక్షల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో తనిఖీ చేపట్టారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ)పై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ పీజీ విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు.