Home » Indian Railways
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిత్యం ప్రయత్నించే ఇండియన్ రైల్వే శాఖ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కదిలే ఏటీఎంని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..
రైలు ఇంజిన్ తయారీ డిజైన్ దశతో ప్రారంభమవుతుంది. ఇంజనీర్లు శక్తి (హార్స్పవర్), ట్రాక్షన్, ఇంధన సామర్థ్యం ఆధారంగా బ్లూప్రింట్లను రూపొందిస్తారు. భారత్లో వాడే WAP-7 (ఎలక్ట్రిక్) లేదా WDG-4G (డీజిల్) లోకోమోటివ్లు 6,000-9,000 హార్స్పవర్ శక్తిని అందిస్తాయి. డిజైన్ పూర్తయిన తర్వాత, ఉత్పత్తి కోసం ఉక్కు, అల్యూమినియం వంటి ముడి పదార్థాలు సేకరించబడతాయి.
దూర ప్రయాణాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రయాణ సాధనం.. రైలు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కుతారు. అయితే రైల్వే శాఖ గురించి, వాటి పనితీరు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్ల గురించి తెలియదు. ఇందుకు సంబంధించిన సమాచారం మీకోసం..
Business Idea : ఉద్యోగావకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయారా లేదా చేస్తున్న జాబ్ వదిలేసి సొంతంగా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఐడియా మీకోసమే..పరోక్షంగా భారతీయ రైల్వేకు సేవలందిస్తూ ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదించే మార్గముందని మీకు తెలుసా..
రైలులో టికెట్లు తనిఖీ చేసే వారిలోనూ రెండు రకాలు ఉంటారు. ఒకరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మరొకరు స్వ్కాడ్. టీటీఈ సాధారణంగా రైలు ప్రారంభ స్టేషన్ నుంచి ముగింపు స్టేషన్ వరకు ఉంటారు. లాంగ్ డిస్టేన్స్ రైళ్లలో అయితే టీటీఈలు ఆరు లేదా ఎనిమిది గంటలకు ఒకరు మారుతుంటారు. స్వ్కాడ్ ఏ స్టేషన్లో ఎక్కుతారో.. ఎక్కడ దిగుతారో తెలియదు.
భారతీయ రైల్వే రిజర్వేషన్లపై పది శాతం రాయితీ ఇస్తోంది. ఏ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ ఏ సమయాల్లో వర్తిస్తుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం
రైల్వే స్టేషన్లోని దుకాణాల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలని తెలుసా. ఎవరైనా దుకాణదారుడు బిల్లు ఇవ్వకపోతే వస్తువు పూర్తి ఉచితమని మీకు తెలుసా. బిల్లు ఎందుకు తీసుకోవాలి. రైల్వే స్టేషన్లోని ఎలాంటి వస్తువులకు బిల్లు ఇస్తారు.
రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. రిజర్వేషన్ చేయించుకున్నా.. మీ బెర్తు లేదా సీట్లో ఇతరులు కూర్చున్నారా.. మీకు తోటి ప్రయాణీకులు విసుగు పుట్టిస్తున్నారా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా.. సమస్య ఏదైనా క్షణాల్లో పరిష్కారం ఎలాగో తెలుసుకుందాం.
స్లీపర్ క్లాస్ టికెట్తో ఏసీ కోచ్లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.
రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణీకులకు భారతీయ రైల్వే పూర్తి టికెట్ రుసుమును వాపస్ చేస్తుంది. ఈ విధానానికి కొన్ని నియమ, నిబంధనలను భారతీయ రైల్వే నిర్దేషించింది. ఏ సందర్భంలో టికెట్ రుసుమును వాపస్ పొందొచ్చు.. ఎలాంటి పరిస్థితుల్లో టీడీఆర్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.