Home » Jagan
వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పార్టీ కార్యక్రమాలను వానాకాలం వచ్చేవరకు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేసవి తీవ్రత కారణంగా, పునరాలోచన చేసి, పార్టీ కార్యమాలపై సెలవులు ప్రకటించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు
సార్వత్రిక ఎన్నికల తరువాత అనేక కీలకమైన విషయాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకాడుతున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ మౌనం మోదీకి మద్దత్తు ఇవ్వడమేననా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగ న్ బహిరంగంగా వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెలనెలా 200 రూపాయలు విడుదల చేశారు.
వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చినా...
Nara Lokesh Comments Jagan : జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది బడి పిల్లల భవిష్యత్తు నిర్వీర్యమైందని అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు.
వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శాసనసభలో ఎస్సీ ఎమ్మెల్యేలు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం 27 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగా..
గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకొన్న జగన్... పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు.