Home » JNTU
జేఎన్టీయూ యూనివర్సిటీ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఏడాది నుంచి మెరిట్ విద్యార్థుల జాబితా ప్రవేశపెడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.
జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎప్టీయూ)కి, దాని అనుబంధంగా అన్ని సాంకేతిక విద్యాలయాలకు విజయ తెలంగాణ డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి 9 గంటలకు విడుదలయ్యాయి.
జేఎన్టీయూ స్నాతకోత్సవం ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ నెల రెండోవారం లోగా స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామని రెండు నెలల కిందట నోటిఫికేషన్ విడుదల చేసిన వర్సిటీ ఉన్నతాధికారులు తీరా గడువు సమీపించే సరికి తూచ్.. ఇప్పుడు కాదంటూ చేతులెత్తేశారు.
ఆవిష్కరణలకు నిలయంగా ఉండాల్సిన జేఎన్టీయూ ఘర్షణలకు నెలవుగా మారింది. సాంకేతికత పరిఢవిల్లాల్సిన యూనివర్సిటీలో మద్యం ఏరులై పారుతోంది.
ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా పీహెచ్డీ నోటిఫికేషన్లను జారీచేయడంలో అడ్మిషన్ల విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
జేఎన్టీయూ ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాసూటికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఓటీపీఆర్ఐ) నూతన శోభను సంతరించుకోనుంది. విద్యార్థులను వేధిస్తున్న భవనాల కొరత త్వరలోనే తీరనుంది. క్యాంప్సలోనే బాల, బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలను యాజమాన్యం నిర్మిస్తోంది. వీటితోపాటు అకడమిక్, అడ్మినిస్ర్టేషన ...
జేఎన్టీయూలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ఫెయిర్కు నిరుద్యోగులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా నిరుద్యోగులురావడంతో వర్సిటీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై జేఎన్టీయూ మరింత దృష్టి సారించింది. ఇప్పటికే సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీలో సోలార్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటుతో విద్యుత్ చార్జీలు గణనీయంగా ఆదా అవుతుండగా, త్వరలో హైదరాబాద్ క్యాంప్సలోని హాస్టళ్ల నుంచి వచ్చే కిచెన్ వ్యర్థాలతో బయోగ్యాస్ని ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మార్చి 1న జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ టి.కిషన్కుమార్రెడ్డి తెలిపారు.