Home » Kakinada
సర్పవరం జంక్షన్, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చి, సుపరిపాలన అందించేందుకు సమష్టిగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పని చేద్దామంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఎన్ఎఫ్
గొల్లప్రోలు రూరల్, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలెక్టర్ సగిలి షాన్ మోహన్ తెలిపారు. గొల్లప్రో
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): ఇప్పుడు ఏం తిందామన్నా కల్తీ అయిపోయింది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇలా అన్నీ రసాయన మందులతో కలుషితమై పోతున్నాయి. వాటిని తినడంవల్ల ఆరోగ్యమూ పాడవుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు ప్రకృతి సిద్ధంగా ఏ రసాయనిక ఎరువులు, పురు
పిఠాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అంకితభావంతో పనిచేయాలని పట్టబధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. పట్టణంలోని మున్సిపల్ కల్యాణమండపంలో శుక్రవారం ఎమ్మె
సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలుగు చలన చిత్ర రంగా నికి సుమధుర గేయాలను అందించిన మహాకవి, మహోన్న తుడు దేవులపల్లి కృష్ణశాస్తి చిరస్మరణీయు డని సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కృష్ణశాస్త్రి 127వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన రావువారి చంద్రంపాలెం గ్రా
సర్పవరం జంక్షన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలన అందిస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం రమణయ్యపేట
జీజీహెచ్ (కాకినాడ) అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘ
పెద్దాపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిం చిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం వాడీవేడిగా సాగింది.
కాకినాడ క్రైం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఓ
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీ