Home » Kerala
Udta Kerala:చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట మరో కొత్త సవాల్ నిలిచింది. ఇప్పుడు ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది కేరళ. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఇది దక్షిణాదిలోని పక్క రాష్ట్రాల వారికి..
Vidarbha: రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. ఆ టీమ్ 7 ఏళ్ల గ్యాప్లో 3 సార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. మరి.. ఆ జట్టు ఏదనేది ఇప్పుడు చూద్దాం..
కేరళలో కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Kerala Horror Crime : తిరువనంతపురంలో ఓకే రాత్రిలో 5 హత్యల కేసు సంచలనం రేపుతోంది. నరరూపరాక్షసుడిలా మూడు కుటుంబాలను వెంటాడి వేటాడి నరికి చంపాడు ఓ వ్యక్తి. తర్వాతి రోజున ఏ మాత్రం జంకు గొంకు లేకుండా తాపీగా పోలీసులకు లొంగిపోయాడు. ఎందుకిలా చేశాడు. అసలా రాత్రి ఏం జరిగింది. ఈ హత్యల వెనక ఉన్న కారణమేంటి?
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్టీ అదనపు కమిషనర్గా జార్ఖండ్కు చెందిన మనీశ్ విజయ్ పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మనీశ్ సెలవు తీసుకున్నారు. అయితే సెలవు ముగిసినా అతను కార్యాలయానికి రాలేదు, ఫోన్ చేసినా సమాధానం లేదు.
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో హైడ్రామా చోటుచేసుకుంది. గెలుపునకు ముంగిట గుజరాత్ బోల్తా పడింది. అయితే కేరళ గెలిచిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.
Kerala Trip : కొత్త జంటలు హనీమూన్ వెళ్లాలన్నా.. ఫ్యామిలీతో కలిసి టూర్ ఎంజాయ్ చేయాలన్నా ఇండియాలో కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అందమైన బ్యాక్ వాటర్స్, బీచ్లు, కొబ్బరి చెట్ల మధ్య బోటు ప్రయాణం ఎవ్వరినైనా మైమరిపించక మానవు. తెలుగు రాష్ట్రాల నుంచి లిమిటెడ్ బడ్జెట్లో కేరళ ట్రిప్ ఎంజాయ్ చేసే మార్గమేంటో తెలుసుకుందాం..
కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరికి కోడి పుంజు విషయంలో గొడవ మొదలైంది. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశాంతి లేకుండా పోతోందని భావించిన ఓ వ్యక్తి ఏకంగా దానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్యమహర్షి ఆలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి.. శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆదివారం జరగనున్న ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ