Home » Lalu prasad yadav
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనకు రైల్వే తప్పిదమే కారణమని, దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.
Bihar Politics: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. అలాంటి వేళ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని గద్దె దించాలంటే.. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలనే డిమాండ్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.
ల్యాండ్ ఫర్ జాబ్ మనీ లాండరింగ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్కు ఊరట లభించింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది.
భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.
తక్కువ ధరకు భూములు తీసుకొని వాటి యజమానులకు ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ను సీబీఐ ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.
రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్కు మళ్లీ కష్టాలు పెరిగాయి. ఈ కేసును త్వరిత గతిన పూర్తి చేయడానికి సీబీఐకి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాదు ఈ కేసులో మొదటిసారిగా తేజ్ ప్రతాప్కు సమన్లు జారీ చేశారు.
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ గురువారం ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు.
కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడెన్గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.