Home » Mangalagiri
Robbery: ఏపీలో హైటెక్ దొంగతనం జరిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో దొంగలు బంగారం కాజేశారు. సుమారురూ. 5 కోట్లు విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నవీముంబైతో పాటు కోల్కతా, కోయంబత్తూరు వంటి నగరాల్లో
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నకిలీ నోట్ల విషయం కలకలం రేపుతోంది. ఒరిజనల్ నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లను ఇస్తామని ఆశ చూపించి ఓ దొంగల ముఠా సభ్యులు ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
మంగళగిరిలోని హెచ్పి గ్యాస్ గోడౌన్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిలెండర్లు అన్ లోడ్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చుట్టు వందలాది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఎక్కడ సిలెండర్లు పేలుతాయోనని భయపడుతూ.. లీకైన్ సిలెండర్ను బయటకు విసిరి..
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోమవారం ఉదయం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఒక ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు.
Andhrapradesh: వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని కాకినాడకు చెందిన తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ధనుర్మాసంలో దీక్షలు ఆచరించడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..
గుంటూరు జిల్లా: మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి శాలువ కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహుకరించారు.
ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.