Home » Manipur
మణిపుర్(Manipur) రాష్ట్రంలో కుకి, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘర్షణ మరవక ముందే మరోసారి అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం ఇద్దరు స్టూడెంట్స్(Students) ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.
తరచు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ ను 'కల్లోలిత ప్రాంతం'గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.
హత్యలు, అత్యాచారాలు తదితర హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయంటూ ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ సమయంలో..
కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో దారుణ ఘటన బయటపడింది. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు.
బీజేపీకి అత్యంత విధేయుడిగా పని చేస్తున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి..
మణిపుర్(Manipur) ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల(Irom Chanu Sharmila)చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందించారు. బాబు దార్శనికత కలిగిన ప్రజా నాయకుడని.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసిన నేత చంద్రబాబు అని కొనియాడారు. అలాంటి నేతను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపడాన్ని యావత్తు దేశం ఖండించాల్సిందేనని పేర్కొన్నారు.
మణిపూర్లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు.
మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు అందకుండా ఇంఫాల్ లోయ ప్రాంతాలవారు అడ్డుకుంటున్నారని గిరిజన ఐక్యత కమిటీ (CoTU) ఆరోపించింది. ఈ పరిస్థితిని మూడు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగుపరచకపోతే, రెండు ప్రధాన జాతీయ రహదారులను తాము దిగ్బంధనం చేస్తామని హెచ్చరించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్పూర్ జిల్లాలోని రెంగ్కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది.
హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు మణిపూర్లో ఓ ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తిని కోరుకుంటున్న యువత ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించబోతున్నారు.