Home » Manmohan Singh
మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో విషాదం అలముకుంది. కర్ణాటకలోని బెళగావిలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ తరలివచ్చారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006, ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ప్రారంభించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిష్కళంకమైన పాలన, అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్ సింగ్ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరని కొనియాడారు.
భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది! కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి.. ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు!! మౌనమే భాషగా ఉంటూనే రెండు పర్యాయాలు..
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు దృవీకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కే నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇండియా 'అసాధారణ ప్రయాణం' వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 'హ్యాట్రిక్' ప్రధాని నరేంద్ర మోదీ గణనీయమైన కృషి చేశారని భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ కొనియాడారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.