Home » Meta
మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా యూజర్లకు షాకిచ్చే వార్త చెప్పింది. ఇకపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తే నెలవారీగా రుసం చెల్లించాలని తెలిపింది. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశ పౌరుల భద్రత కూడా చాలా కీలకం. ఇలాంటి క్రమంలో నకిలీ కాల్స్, మెసేజుల నుంచి వారిని రక్షించేందుకు DoT, WhatsApp కలిసి సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
How To Activate Insta Teen Accounts : ఇన్స్టాగ్రామ్ భారతదేశంలో టీన్ అకౌంట్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో తల్లిదండ్రులు ఇక నుంచి తమ పిల్లల ఖాతాలపై ఒక కన్నేసి ఉంచవచ్చు. మొత్తంగా తమ పిల్లలు ఇన్స్టా అకౌంట్లో ఏం చేస్తున్నారనేది నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి నియంత్రణలో ఉంచే ఈ ఫీచర్ యాక్టివేషన్ కోసం ఇలా చేయండి..
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్లో తనకు మరణశిక్ష పడేలా ఉందని ఆయన పేర్కొన్నారు.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో మెటాపై వేసిన దావా విషయంలో విజయం సాధించారు. ఈ క్రమంలో మెటా 25 మిలియన్ డాలర్లు (రూ. 2,16,43,44,757.50) చెల్లించడానికి అంగీకరించింది.
అధికారంలో ఉన్న చాలా ప్రభుత్వాలు 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్నిక కాలేదని జుకర్బర్గ్ వ్యక్తం చేసిన అభిప్రాయం చాలా దేశాల విషయంలో నిజమేనని. ఇండియా విషయంలో మాత్రం కాదని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ టుక్రాల్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రముఖ టెక్ సంస్థ మెటా పనితీరు తక్కువగా ఉందని వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అనేక మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది వ్యాపార నిపుణులు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
తప్పుడు సమచారం వల్ల ప్రజాస్వామ్య దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని, చేసిన తప్పును సరిచేసుకునేందుకు ఇటు పార్లమెంటుకు, అటు ప్రజలకు మోటా సంస్థ క్షమాపణ చెప్పాలని నిషాకాంత్ దూబే అన్నారు.