Home » Nandha
మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో బొగీల్లోకి ఎక్కిన వారిలో కొందరు దొంగలుంటారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఓ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన దొంతనం గురించి చెబుతూనే జాగ్రత్తల గురించి చెబుతున్నారు.