Home » Nifty
వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ ర్యాలీని చవిచూశాయి. ఉదయం గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్లు తన దూకుడును కొనసాగించాయి. నిఫ్టీ 50 స్టాక్ లలో 47 స్టాక్స్ లాభాల్లో ముగియడం విశేషం.
స్టాక్ మార్కెట్ వర్గాల నుంచి వినిపించే మాటల్లో 'డెడ్ క్యాట్ బౌన్స్', 'బేర్ మార్కెట్','బుల్ మార్కెట్', 'కేపిట్యులేషన్', 'రెసిషన్', 'బై ద డిప్', '10 ఇయర్ ట్రెజరీ నోట్' వంటివి ఉంటాయి. అసలు వీటి అర్థం మార్కెట్ పరిభాషలో ఏంటన్నది చూద్దాం.
ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ప్రకటనే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా రెండు వేల పై చిలుకు పెరిగింది. అమెరికా టెక్ సూచీ, నాస్డాక్, ఎస్అండ్పీ 500, డౌజోన్స్ భారీగా లాభపడ్డాయి.
Stock Market Opening : బుధవారం (ఇవాళ) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు ఆద్యంతం రోజంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై, నష్టాలతోనే ముగిశాయి
Stock Market Today: ట్రంప్ టారిఫ్ దెబ్బకు నిన్న భారీ పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ లాభాల్లోనే కొనసాగాయి. బిఎస్ఈలో సెన్సెక్స్ 1089.18 పాయింట్లు పెరిగి 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో NSEలో నిఫ్టీ374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.
ప్రపంచ మార్కెట్లు పాతాళానికి చేరడంతో ఆ ప్రభావం భారత్ పైనా పడి భారత మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే.. ఇంతటి క్రైసిస్ లోనూ భారతదేశం ఆసియాలో రెండవ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మార్కెట్గా అవతరించడం విశేషం.
ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోతే, మన మార్కెట్లు కూడా వాటి ప్రభావానికి దారుణంగా పడిపోయి, ఇవాళ రోజంతా కోలుకునేందుకు ట్రై చేశాయి. చివరికి..
భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఏప్రిల్ 8, 2025 నుండి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రధాన ఆయిల్ కంపెనీల షేర్లు..
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..
భారత స్టాక్ మార్కెట్లకు మరో దెబ్బ పడింది. వారాంతంలో మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 7న) సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా పడిపోయింది.