Home » Nirmal
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఏం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. పెట్రోలులో కలిపేందుకు ఇథనాల్ తయారీ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్కు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు.
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద ఊరట లభించింది. ఆ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా రద్దు చేయడమో, తరలించడమో చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మహాధర్నాను విరమిస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. తాత్కాలికంగా ఆందోళన విరమిస్తునట్టు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ నేతలు ప్రకటించారు. కలెక్టరేట్ లో జేఏసీ..
కొన్ని రోజులుగా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే తాజాగా అది ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది.
‘‘ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లి కె ఎక్స్ రోడ్డు వద్ద శనివారం మండల విస్తరణాధికారి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు.
నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఫీజుల బకాయిల వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన.. పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది.
అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి.
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల నక్షత్రం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల నక్షత్రం వస్తుందని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.