Home » NTR Bharosa
ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయానికే దాదాపు 77.66 శాతం పింఛన్లు పంపిణీ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు చేతివాటం చూపించారు..
ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక్కసారిగా ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సడన్గా అధికారులు ఆపివేయాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు..
సామాజిక భద్రత ఫించన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెల ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఫించన్లు అందిస్తుంటారు.
ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలీదుకానీ.. 65లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు పెన్షన్ (Penssion) డబ్బులు అందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.