Home » Online Scams
ఆన్లైన్ బెట్టింగుల్లో అప్పులపాలైన ఓ ఐటీ ఉద్యోగి.. ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఏపీకి చెందిన శ్రీనివాసులు కొంతకాలం హైదరాబాద్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వస్తువులను డెలివరీ చేస్తుండడంతో వినియోగదారులు చాలా వరకు ఆన్లైన్ షాపింగ్నే ఇష్టపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించిన షాకింగ్ కేసు తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చింది.
అక్రమ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి స్కీమ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ ప్రజలకు సూచించారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా వెబ్సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలన ఎలా అనుమతిస్తున్నారు ? అంటూ సంబంధిత వెబ్సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిలదీసింది.
ఆన్లైన్ బెట్టింగు(Online betting)లతో అప్పులపాలై.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి(Tirupati)లో జరిగింది. ఈస్ట్ ఎస్ఐ మహేష్ తెలిపిన మేరకు శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్నూర్ మహ్మద్ ముబారక్ నగరంలోని కరకంబాడిలో ఉంటూ అమర ఆస్పత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాడు.
ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటుందా. ఈ చిన్న తప్పు కారణంగా మీ పర్సు ఖాళీ అయ్యే ప్రమాదముంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి..
Cyber Fraud: మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ మోసంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు భారీగా మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
గంజాయి, బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం
ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయ్యాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడిపై మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.