Home » Paris
దక్షిణ మార్సెయిల్లోని మజార్గ్యూస్ యుద్ధ శ్వశానవాటికను సందర్శించి మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మెంట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా హాజరయ్యారు.
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.
యుక్త వయసులో ప్రియమైన వారిని పెట్టుకునే ముద్దు ఇచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి ముద్దు ఓ వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్తుందంటే నమ్మగలరా? లండన్కు చెందిన టాప్ ప్రొడ్యూసర్ ఫోబ్ కాంప్బెల్ హారిస్కు ఈ అనుభవం ఎదురైంది.
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ అత్యధికంగా 2.08 మీటర్ల జంప్ చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. దీంతో ఇండియాకు ఆరో బంగారు పతకాన్ని అందించాడు.
పారిస్ పారాలింపిక్స్ 2024 క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురుషుల 60 కేజీల J1 ఈవెంట్లో కాంస్య పతక పోరులో కపిల్ 10-0తో బ్రెజిల్కు చెందిన ఎలిటన్ డి ఒలివెరాపై విజయం సాధించి కాంస్యం సాధించాడు.
ప్రపంచ ఛాంపియన్ భారత అథ్లెట్ సచిన్ ఖిలారీ బుధవారం పారిస్ 2024 పారాలింపిక్స్లో పురుషుల షాట్పుట్ F46 ఈవెంట్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 34 ఏళ్ల భారత పారా అథ్లెట్ తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్ల ఆసియా రికార్డుతో పతకం సాధించింది.
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ 2024లో నితేష్ కుమార్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ (Nitish Kumar) బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలో స్వర్ణం సాధించి భారత్కు రెండో గోల్డ్ పతకాన్ని అందించాడు.
పారాలింపిక్స్ 2024లో ఐదో రోజు డిస్కస్ త్రోలో యోగేష్ కథునియా(Yogesh Kathuniya) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్లో యోగేష్ రజత పతకాన్ని సాధించగా, దేశం మొత్తం పతకాల సంఖ్య 8కి చేరింది.
పారిస్ పారాలింపిక్స్ 2024(paralympics 2024)లో మూడో రోజు భారత్కు ఐదో పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్ 1 విభాగంలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
పారాలింపిక్స్లో భారత్ రెండో రోజు నుంచే పతకాల వేట ఆరంభించింది. టార్గెట్-25 మెడల్స్ ధ్యేయంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ ఒక్క రోజే నాలుగు పతకాలతో ఖుషీ చేశారు. మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ‘డబుల్’ ఆనందాన్ని పంచారు. షూటర్ అవనీ లేఖారా వరుసగా