Home » Pithapuram Assembly constituencys
Pithapuram Tension: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
పిఠాపురం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మానవజన్మకు ముక్తి ద్వారా సార్థకత చేకూరుతుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ఆలీషా అన్నారు. పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక మహాసభలను పీఠాధిపతి ఉమర్ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): భార్యాభర్తలు లక్షల్లో సంపాదిస్తూ పిల్లలు కనకపోవడం, దానికి డింక్ (డబుల్ ఇన్కమ్ నో కిడ్స్) అని పేరు పెట్టడం ఏ సంస్కృతి. ఇందుకోసం మాతృత్వాన్ని పణంగా పెట్టడం తగదు అంటూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో పలు సామాజిక అంశాలను స్పృ శిస్తూ ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో భోగాపురం నాటక కళాపరిషత్
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం కంటే సాంస్కృతి కాలుష్యం ప్రమాదకరమైందని, దీనిని మనస్సు దరి చేరనివ్వద్దు అం టూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో రంపవిప్లవ వీరుడు చరిత్రను తెలియజేస్తూ నాటికలు సందేశాత్మకంగా సాగాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో భోగాపురం నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీల తొలిరోజున ప్రదర్శిం
పిఠాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవా
గొల్లప్రోలు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలులోని కనకదుర్గ ఆలయం నుంచి మహా పాదయాత్ర కమిటీ ఆఽధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్య
పట్టణ హోదా పొందింది. అన్ని ప్రాంతాల్లో రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరితే ఉన్న గ్రంథాలయాన్ని మూసివేసి పాఠకులకు పత్రికలు, పుస్తకాలు అందుబాటులో లేకుండా చేశారు. తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. గ్రంథాలయ పన్ను మాత్రం
పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా
పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పిఠాపురం పురపాలక సంఘ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అభివృద్ధి పనుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ వార్డుల్లో పూర్తిగా అభివృద్ధి పనులు నిలిపివేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ వార్డుల్లో తప్ప, తమ వార్డుల్లో పనులు జరగడం లేదని వారు తెలిపారు. తక్షణం తమ వా
గొల్లప్రోలు రూరల్, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలెక్టర్ సగిలి షాన్ మోహన్ తెలిపారు. గొల్లప్రో