Home » Population
ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. తన భాగస్వామి శివోన్ జిలిస్ ద్వారా మరో బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే శివోన్ జిలిస్- మస్క్లకు ముగ్గురు సంతానం ఉన్నారు. దీంతో, మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు పెరిగింది.
కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న జరిపిన సమావేశంలో రూ.8,754 కోట్ల వ్యయంతో 2021లో జనాభా లెక్కల సేకరణ, రూ.3,941.35 కోట్లతో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేషన్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సి ఉంది.
జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్రాజ్ ఆ రికార్డును బద్ధలు కొట్టింది..
రష్యాలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. 25 ఏళ్ల లోపు విద్యార్థినుల పిల్లల్ని కంటే రూ.81 వేలు ఇస్తామంటూ కరేలియా ప్రాంత అధికారులు తాజాగా ప్రకటించారు.
జనాభా తగ్గుదలపై జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, జపాన్లో పరిస్థితులను ఉదహరించిన ఆయన ఒక్కసారి జనాభా తగ్గుదల మొదలైతే దాన్ని ఆపడం కష్టమని హెచ్చరించారు.
జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశంలో పనిచేయగలిగిన వయస్సు(15-64) కలిగిన జనాభా సంఖ్య 2036వరకు పెరుగుతుందని ఏషియన్ డెవల్పమెంట్ బ్యాంక్(ఏడీబీ) నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్లో 60% మంది పనివయసు జనాభా ఉందని....
అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్ని(Japan Population) ఇప్పుడు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోతుండగా.. జపాన్లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో జనగణన కోసం పరిమితంగానే కేటాయింపులు జరిపారు.