Home » Rajamundry
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుని సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ను మంగళవారం నాడు రాత్రి రాజమండ్రి జైలు అధికారులు (Jail officials) విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకుచంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ములాఖత్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు ఈరోజు జైలు వైద్యాదికారులు వైద్య పరీక్షలు(Medical tests) నిర్వహించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే..అయితే.. గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అవినీతి మరక వేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి న్యాయం కోసం దీక్ష చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జైలులో పెట్టారు.
రాజమండ్రి(Rajahmundry)లోని లోకేష్ క్యాంపు(Lokesh Camp) సైట్ వద్ద ఏపీ పోలీసులు(AP Police) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల చర్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.