Home » Reservations
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.
తొలుత ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వైపు దుసుకెళ్లారు.
ఎట్టకేలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ఇప్పటివరకు అమలు చేస్తుండగా.. తాజాగా మూడు గ్రూపులుగా విభజించి ఈ 15 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు.
మీరు బుక్ చేసుకున్న రైల్వే రిజర్వేషన్ టికెట్ ప్రయాణాన్ని, మీ కుటుంబ సభ్యులకు కూడా బదిలీ చేసుకోవచ్చని మీకు తెలుసా. తెలియదా, ఇది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వేసవి సెలవుల రైల్వే రిజర్వేషన్(Railway reservation) ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలలకు వార్షిక పరీక్షలు ముగిసి ఏప్రిల్ మూడో వారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అధిక శాతం మంది తమ తమ స్వగ్రామాలకు వెళుతుంటారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఈసారి కూడా పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతం మించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఇవి అమలు కానున్నట్లు భావిస్తున్నారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి మంత్రి మండలి సమావేశంలో చర్చ జరుగగా.. 34 శాతం రిజర్వేషన్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘‘మాదిగ జనాభాకు అనుగుణంగా 10ు రిజర్వేషన్లు కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి..
దేశంలో కులగణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఇందువల్ల ప్రతి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏమేరకు నియంత్రణ ఉందనేది తెలుస్తుందని అన్నారు.