Home » Sabitha Indra Reddy
Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. నిన్న కేసీఆర్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్ అంటూ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి(MLA Pattolla Sabitha Indra Reddy) విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థులు చేరక రాష్ట్రంలో 1,913 పాఠశాలలు మూతపడే స్థాయికి చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పది మంది విద్యార్థులున్న నాలుగు వేల పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.
పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు.
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) ఆరోపించారు.
ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్రెడ్డి మాటను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 18రోజులకు 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయని ఆరోపించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.
తన ముగ్గురు కుమారులకు ఫామ్హౌ్సలు ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు.
హైడ్రా ఉక్కుపాదం మోపడంతో.. పలు కాలనీల వాసులు బాధితులుగా మారారు. దీంతో తమ గోడు వినిపించేందుకు ప్రభుత్వంలో ఒక్కరు లేక పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ బాధలు వినిపించేందుకు వారంతా శనివారం ఉదయం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డితో వారు సమస్యలు చెప్పుకున్నారు.