Home » Samajwadi Party
ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్ వాదీ పార్టీ రాజకీయంగా ఎటు వైపుగా అడుగులేస్తోందో రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వైఖరే అందుకు కారణం. అఖిలేశ్ యాదవ్ రాజకీయంగా అనుసరిస్తున్న వ్యూహం ఏంటో అంతుచిక్కని పరిస్థితి.
సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)కు గట్టి షాక్ తగిలింది. ఆయన మిత్ర పక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code-UCC)కు మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రానున్న లోక్సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఓ ప్రత్యేక ఫార్ములాను రూపొందించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది.
2024లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఉత్తర ప్రదేశ్లోని ముస్లింల మద్దతు కోసం కరపత్రాలతో
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య విపక్ష కూటమి ఏర్పాటుపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ..
బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ 2005లో హత్యకు గురయ్యారు. సమాజ్వాదీ పార్టీ నేత, ప్రస్తుతం జైలులో ఉన్న అతిక్ అహ్మద్
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో సాక్షి ఉమేశ్ పాల్ ప్రయాగ్రాజ్లో హత్యకు గురైన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసన సభ
బిహార్ పర్యావరణ శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) బుధవారం సచివాలయానికి
రామచరిత్మానస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను ఈ నేతలిద్దరూ విమర్శించిన సంగతి తెలిసిందే.