Home » Savings
ఉద్యోగం, వ్యాపారం, రిటైర్మెంట్ ఇవన్నీ మన జీవితంలో భాగమే. కానీ, రిటైర్మెంట్ తరువాత జీవితం ఎలా ఉండాలో ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత మీకు నెలకు లక్షా 50 వేల రూపాయలు కావాలంటే ఏం చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో అనేక మందికి పోస్టాఫీస్ స్కీంల గురించి అవగాహన ఉండదు. కానీ వీటిలో కూడా బ్యాంకుల కంటే మంచి వడ్డీ రేట్లు లభిస్తుండటం విశేషం. ఈ క్రమంలో వీటిలోని ఓ స్కీంలో మీరు పెట్టుబడులు చేస్తే అవి డబుల్ అవుతాయి. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.
కోటి రూపాయలు సంపాదించాలని అనేక మందికి ఉంటుంది. అయితే దీనిని కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ స్కీం ద్వారా సంపాదించాలని చూస్తున్నారా. అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు పొదుపు చేయడం అలవాటు లేదా.. అయితే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటున్నారు ఆర్థిక నిపుణులు. పొదుపు చేయకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో వివరిస్తున్నారు.
Post Office Scheme: ప్రజల కోసం పోస్టాఫీసు ఎన్నో రకాల పొదుపు పథకాలు ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి మహిళ ఆర్థిక భద్రత కోసమే ఎన్నో ఉన్నాయి. అందులో ముందువరసలో ఉండే ఈ పథకం త్వరలో క్లోజ్ కాబోతుంది. దరఖాస్తుకు ఇంకొన్ని రోజులే సమయముంది.
ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక భద్రత చాలా ముఖ్యం. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటారు. అందుకోసం ఎలాంటి ప్లాన్ చేయాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు అందరినీ కలవరపెడుతున్నాయి. పెట్టుబడులు ఆవిరైపోతుండటంతో ఏం చేయాలో తోచక ఇన్వెస్టర్లు భయాందోళన చెందుతున్నారు. మీ డబ్బులు రెండింతలై సేఫ్గా చేతికి తిరిగి రావాలంటే ఆలస్యం చేయకుండా ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి. ఈజీగా లక్షల్లో లాభం ఖాయం..
50:30:20 రూల్ గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇది ఫాలో అయితే మీ అప్పులు తీరి జీవితాంతం ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావు. కాబట్టి, మీ కుటుంబమంతా హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ నియమం పాటిస్తే చాలు.
పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఎలాంటి దానినైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ కూడా జీతం తక్కువగా ఉందని మీ ఆర్థిక లక్ష్యాలను మరిచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. రూ. 29 వేల జీతం ఉన్నవారు కూడా సేవింగ్ చేయవచ్చని చెబుతున్నారు.
దేశంలో స్టాక్ మార్కెట్లో నష్టాలు ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత విశ్వాసంతో తమ నిధులను వివిధ రకాల ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో న్యూ మ్యూచువల్ ఫండ్ ఆఫరింగ్స్ పేరుతో వచ్చిన వాటిపై భారీగా పెట్టుబడలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.