Home » Sensex
Stock Market Today: ట్రంప్ టారిఫ్ దెబ్బకు నిన్న భారీ పతనం చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఈ రోజు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ లాభాల్లోనే కొనసాగాయి. బిఎస్ఈలో సెన్సెక్స్ 1089.18 పాయింట్లు పెరిగి 74,227.08 వద్ద ముగిసింది. అదే సమయంలో NSEలో నిఫ్టీ374.25 పాయింట్ల లాభంతో 22,535.85 వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్లకు మరో దెబ్బ పడింది. వారాంతంలో మొదటి రోజైన నేడు (ఏప్రిల్ 7న) సూచీలు మొత్తం దిగువకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా పడిపోయింది.
ఈరోజు స్టాక్ మార్కెట్ దారుణంగా క్రాష్ అయ్యింది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. అయితే ఎందుకు నష్టాలు పెరిగాయి. ఏ రంగాలు సేఫ్ అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,390 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 354 పాయింట్లు తగ్గింది. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రేపు ఏప్రిల్ 2 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై ప్రకటన రిలీజ్ చేయనున్న తరుణంలో ఇవాళ మార్కెట్ మూమెంట్ పైకా, కిందికా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. భారత్ ఎగుమతులపై ఈ నిర్ణయం ప్రభావం చూపించగలదు
స్టాక్ మార్కెట్ గురించి అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ మీరు ఈ వార్త గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఓ కంపెనీ షేర్లలో పెట్టుబడులు చేసి పలువురు రెండేళ్లలోనే కోటీశ్వరులయ్యారు.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు (ఫిబ్రవరి 24న) భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ క్రమంలో ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్ వివరాలను ఇక్కడ చూద్దాం.
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వారం వచ్చేసింది. ఈసారి ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే వారంలో తక్కువ ఐపీఓలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు కొత్త ఐపీఓలతోపాటు మరికొన్ని కంపెనీలు లిస్ట్ కానున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలై, మళ్లీ నష్టాల్లోకి దూకాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. అయితే సెన్సెక్స్, నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు ఏ మేరకు తగ్గాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.