Home » Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు 50 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
మధ్య ప్రదేశ్లోని ఖండ్వాలో కన్వర్ యాత్రలో పాల్గొన్న మహాశివుని భక్తులపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కహర్వాడీ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఈ యాత్ర సజావుగానే సాగింది.
మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
పంచాయతీ పెద్దలు అమలు చేసే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదైనా నేరం చేసినవారికి కొరడా దెబ్బలు, గ్రామ బహిష్కారాలు వంటి శిక్షలను విధిస్తూ ఉంటారు. మధ్య ప్రదేశ్లోని నాగనడుయి గ్రామ సర్పంచ్ కూడా అలాంటి ఆదేశాలనే జారీ చేశారు. పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు, రూ.500 జరిమానా విధిస్తామని ప్రకటించారు.
: మధ్య ప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో ఓ గిరిజనుడిని అవమానించిన బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా పోలీస్ స్టేషన్లోకి దర్జాగా వెళ్తున్నట్లు ఓ వీడియోలో కనిపించడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు.
మధ్య ప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) క్షమాపణ చెప్పారు. బాధితుని పాదాలను కడిగి, శాలువతో సత్కరించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతోపాటు, అతని ఇంటిని బుల్డోజర్తో కూల్చివేసిన సంగతి తెలిసిందే.
మధ్య ప్రదేశ్లోని భోపాల్లో ఉన్న సాత్పుర భవన్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ సంఘటనలో రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్ కాలిపోగా, 12 వేలకుపైగా ముఖ్యమైన ఫైళ్లు బూడిద కుప్పగా మిగిలిపోయాయి. ఇదంతా కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ముఖ్యమైన ఫైళ్లు ధ్వంసం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.
ఇతరులలో ఉన్న మంచి లక్షణాలను ఆరాధించడమే ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) అని తాను భావిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
మధ్యప్రదేశ్లోని మరో పట్టణం పేరు మారుస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని మధ్యప్రదేశ్..
మధ్య ప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను ఓ లారీ ఢీకొనడంతో 15 మంది