Home » Student
ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Indian Students : ఇటీవల రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోవడంతో, విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆర్థిక భారం పెరిగింది. గత ఆరు నెలల్లో రూపాయి దాదాపు 5% బలహీనపడటంతో, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణగా, గతంలో రూ. 1 కోటి అయ్యే ఖర్చు ఇప్పుడు రూ. 5 లక్షలు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించగా, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి.
మునుపు.. పిల్లల లేత మనసులు గాయపడితే ఇట్టే తెలిసిపోయేది. బుంగమూతి పెట్టుకోవడమో.. అలిగి ఆ పూట అన్నం మానేయడేమో.. చెప్పుకొని ఏడ్వడమో చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు.
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం విద్యనభ్యసిస్తున్న వారికి ఐరోపా దేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న గంటోజు రేస్మిత(19) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం తానుంటున్నవసతిగృహం గదిలో ఫ్యానుకు ఉరేసుకుంది.
కుంభమేళాలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి.. మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయిపోయింది.
హోం వర్క్ చేయడం లేదన్న కారణంతో ఓ విద్యార్థికి ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి వాతలు పెట్టింది.
ఇంటర్ పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15 వరకూ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. 1వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మూడో తేదీ నుంచి సెకెండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ...
VETLS Scheme 2025 : విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వాటిల్లో ఒకటే వీఈటీఎల్ఎస్ స్కీం. ఈ పథకం కింద దక్కే సాయంతో ఏ విద్యార్థి అయినా నిర్భయంగా పై చదువులు చదువుకోవచ్చు. మరి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి.. అర్హత, ఆర్థిక సాయం ఎలా పొందాలి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.