Home » TDP - Janasena
జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచస్థాయి దిగ్గజ వ్యాపార వేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లు పలుమార్లు...
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ...
వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్కు బారులు తీరారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ర్టాన్ని
జగన్ ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఈసారి రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబరు 31నాటికి ఏకంగా 94 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి.
గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి బనకచర్ల హెడ్రెగ్యులేటర్ వరకు తరలించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘తెలుగుతల్లికి జలహారతి’. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో సవివర ప్రజెంటేషన్ ఇచ్చారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ...
గోదావరి-బనకచర్ల అనుసంధానంతో కరువును శాశ్వతంగా జయించి... రాష్ట్రానికి జల భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.