Home » Tirupati
తిరుపతిలో జరుగుతున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు- ప్రదర్శన (ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో- ఐటీసీఎక్స్-2025) ..
మానస సరోవర్ హోటల్ వేదికవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాద మాడ్యూల్ సమస్యలు, వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దు దాటిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు, తీర ప్రాంత భద్రత, నేరాల గుర్తింపు, నిరోధించడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై చర్చించనున్నారు.
మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత రెండు నెలలుగా టీవీ సీరియల్గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. తాజాగా తిరుపతి జిల్లా, భాక్ర పేటలో ప్రైవేట్ రిసార్ట్స్ లో హీరో మంచు మనోజ్ స్టే చేశారు. ఘాట్ రోడ్, ప్రైవేట్ రిసార్ట్స్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి గస్తీ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని చూసి..
హిందువులున్న ప్రతి దేశంలోనూ శ్రీవారి ఆలయం ఉండాలని ఆశిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలోనే తిరుపతిలో
ఆంధ్రజ్యోతిలో విచిత్రాల వీధులు పేరుతో ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. తిరుపతి వీధుల్లో వచ్చిన మార్పును ఫోటోలతో సహా వివరించింది. ఈ కథనాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి మున్సిపల్ అధికారులకు అభినందనలు తెలిపారు.
చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి భారీగా ఎద్దులను తీసుకొచ్చారు. వాటి కొమ్ములు చెలిగి, రంగులు వేసి, కొప్పులను తొడిగి, రాజకీయ నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలు..
భర్త అంటే ఏడు అడుగులు వేసి తన వెంట వచ్చిన ఆమెను ఎల్లకాలం కాపాడే బాధ్యత తీసుకునేవాడు.. కానీ ఇక్కడ అలా కాదు.. డబ్బుల కోసం ఆ భర్త సైకోగా మారిపోయాడు.. ఆన్లైన్లో న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని తన భార్యను వేధింపులకు గురిచేశాడు.
తిరుమల(Tirumala)లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు రూ.40 కోట్లతో ఔటర్రింగు రోడ్డు నుంచి పాపవినాశనంకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి టీటీడీ(TTD) పూనుకుంది.
దర్శక, నిర్మాత, సినీనటుడు మంచు మోహన్ బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలో ఉన్న రెస్టారెంట్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు హోటల్ వద్దకు చేరుకున్నవారిపై కూడా బౌన్సర్లు దాడికి యత్నించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న నేరారోపణతో ఏఆర్, వైష్ణవి, భోలేబాబా డెయిరీలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులను సిట్ గత ఆదివారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే నలుగురు నిందితుల కస్టడీ కోసం సిట్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం తిరుపతి రెండో ఏడీఎం కోర్టులో విచారణ జరగనుంది.