Home » Uttar Pradesh
మహా శివరాత్రి పండగ వస్తే చాలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ వీఐపీ దర్శనాలను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
మహా కుంభమేళా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది.
అసలే మహా కుంభమేళాలో రద్దీ భారీగా ఉంది. దీనికి తోడు మహా శివరాత్రి కూడా వస్తే, ఇక మాములుగా ఉండదు. ఇప్పుడు దాదాపు 144 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సమయం వచ్చింది. దీంతో భారీగా వచ్చే భక్తులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్లాన్స్ సిద్ధం చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
నిత్య యాంత్రిక జీవనం, భిన్న సంస్కృతులుండే గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రవాసీ భక్తులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ రైతులకు ఇచ్చిన హామీలు పెరుగుతున్నాయి కానీ, రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు.
మహాకుంభ్ నిర్వాహకులు సరైన క్రౌడ్ మేనేజిమెంట్ ప్రక్రియను పాటించలేదని అవిముక్వేశర్వానంద్ సరస్వతి విమర్శించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు సమర్ధనగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.
త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు. ఇలాంటి మాటలు చెబుతున్న వాళ్లకు మహాకుంభ్ గురించి అసలేమీ తెలియదనే చెప్పొచ్చని అన్నారు.
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా భక్తుల రద్దీతోనే కాదు, ఇటు వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. గతంలో ఇక్కడ దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేయగా, ఇప్పుడు అది మూడు లక్షల కోట్లను దాటేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది.
ఈనెల 26వ తేదీతో కుంభమేళా ఆధ్యాత్మిక సంబరం ముగియనుండటం, అదే రోజు చివరి షాహి స్నాన్ (పవిత్ర స్నానం) కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా సిబ్బందిని మోహరిస్తున్నారు.