Home » Venkaiah Naidu
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి (Tirumala Lord Venkanna) దర్శానానికి వెళ్తూ.. రేణిగుంట ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు (Telugu States Politics), వెంకన్న ఆదాయం (Venkanna Hundi) గురించి ప్రస్తావన తెచ్చారు. అంతేకాదు.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు...
ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు ఎంతో సేవ చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
భారతదేశం(India) సంగీత, కళలకు అనాదిగా విశ్వగురు స్థానంలో నిలిచిందని, దాన్ని తిరిగి పునరుజ్జీవం చేయడానికి విద్య విధానంలో సంగీత, కళలను ప్రవేశపెట్టాలి అని, భారత మాజీ ఉప రాష్ట్రపతి డా ఎం. వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పిలుపు నిచ్చారు.
చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది.
దేశంలో అవినీతి పెరిగిపోయిందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆంధ్ర లయోల కాలేజ్ ఆడిటోరియంలో శ్రీధర్స్ సీసీఈ విజయోత్సవ సభలో వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవనున్నారు. ఈ మేరకు...
AP News: పాక ఇడ్లీ తిన్న వెంకయ్యనాయుడు.. అశ్చర్యపోయిన యజమాని
బూతులు మాట్లాడే నేతలకు ఓట్లేయకండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) పిలుపునిచ్చారు.
ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించి ఆయుష్షు పెంచుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు ..