Home » Vijayasai Reddy
రాజకీయ సన్యాసం తర్వాత విజయసాయిరెడ్డి ఏమి చేయబోతున్నారు. ట్వీట్లో చెప్పినట్లు వ్యవసాయం చేయనున్నారా.. ఇంకేదైనా ప్లాన్ ఉందా.. రాజకీయాలను వదిలి ఆయన కొత్తగా ఏ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Grandi Srinivas: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరినీ మీరు అధికారంలో ఉండగా గుర్తించలేదని విమర్శించారు. విజయ సాయి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారినే కోటరీగా చేసుకుని పార్టీని ముంచేశారని గ్రంధి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
YSRCP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ నిర్ణయంపై వైఎస్సార్సీపీ స్పందించింది.
Kommareddy Pattabhiram: కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయసాయి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. ఆయన చేసిన విమర్శలు వైసీపీ పార్టీ, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుకు విజయసాయి రెడ్డి సాక్షి అని కొమ్మారెడ్డి ఆరోపించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం అనేది కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చేశారని ఆరోపించారు.
YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
Vijaya Sai Reddy Resignation News: విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.. మరి నెక్ట్స్ ఏంటి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. విజయసాయి రాజీనామాను ఆమోదించారా.. అసలేం జరిగింది.. కీలక వివరాలు మీకోసం..
Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ నేతలు షాక్ అవుతుంటే.. టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. తాజాగా చింతకాయల విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం..
CM Chandrababu: విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘అది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.. ఇంతకంటే ఏమీ కామెంట్ చేయను’’ అంటూ చంద్రబాబు అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు మీడియాతో తాను ఎందుకు చెప్పాల్సివచ్చిందో విజయసాయిరెడ్డి ఇవాళ మీడియాకు చెప్పారు. అవినాష్రెడ్డికి ఫోన్ చేశానని, ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పిన సమాచారాన్ని తాను మీడియాకు చెప్పానన్నారు.
టీీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్లో తన రాజీనామా వల్ల లాభం కలుగుతుందనే విషయం తనకు తెలుసని విజయసాయిరెడ్డి తెలిపారు. మూడున్నరేళ్లు రాజ్యసభ సభ్యత్వం మిగిలిఉన్నా రాజీనామా చేయాలనే నిర్ణయం తన వ్యక్తిగత నిర్ణయమని దీనిపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు.