Home » Virender Sehwag
Indian Premier League: ఓ భారత మాజీ ఆటగాడు లేనిపోని చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ కామెంట్రీ టైమ్లో అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. మరి.. ఎవరా ప్లేయర్.. అతడేం మాట్లాడాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వినోద్ రూ. 7 కోట్ల చెక్ బౌన్స్ కేసులో ఇరుకున్న నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Virender Sehwag: భారత క్రికెట్లో ఊచకోత అనే పదం ఎవరికైనా సెట్ అవుతుందంటే అది వీరేంద్ర సెహ్వాగ్కే. ఈ మాజీ ఓపెనర్ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. అతడి పేరు వింటేనే ప్రత్యర్థి బౌలర్లు జడుసుకునేవారు.
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.
మైదానంలో తన డాషింగ్ బ్యాటింగ్తో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత కూడా తన ధాటిని కొనసాగిస్తున్నాడు. తన మనసులో ఉన్నది సూటిగా, సుత్తి లేకుండా చెబుతుంటాడు. అప్పుడప్పుడు అవి వివాదాస్పదంగా మారుతుంటాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ల అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు టీమిండియాకు హెడ్ కోచ్లుగా పని చేశారు. మరికొంత మంది కూడా టీమిండియా హెడ్ కోచ్ కావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మాత్రం ఎప్పుడూ కోచ్ రేసులో వినిపించలేదు.
టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించిన దాయాది దేశం పాకిస్థాన్పై స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆటతీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జట్టు ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది.
జూన్ 1వ తేదీన ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఓపెనర్లుగా ఎవరు రంగంలోకి దిగుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి...
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. చివరి ఓవర్లలో వచ్చి.. కాసేపు మెరుపులు మెరిపించి వెళ్లిపోతున్నాడు. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ల్లో ఆరుసార్లు బ్యాటింగ్కి వచ్చిన ధోనీ..