Home » Woman Health
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుదుత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం... రైస్మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది.
మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర ముసలితనం, మరణం.. అని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు! రోగం, జర, మరణం ప్రతి ప్రాణికీ తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైన సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు కానీ అదంతా గతం.
‘వర్క్ ఫ్రం హోం అనేది మీ ఇష్టం..కానీ, వర్క్ ఫ్రం కార్ కుదరదంటే కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు జరిమానా విధించారు.
తెనాలిలోని డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన పావని అనే మహిళకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ సమయంలో చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్కు గాయం చేశారు. దీంతో ఆమె శరీరం విషతుల్యమై షాక్లోకి వెళ్లింది. వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందింది.
రాజ్యాంగ విలువలను తెలియజేయడంలో విద్యాలయాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయని ప్రఖ్యాత సామాజిక వేత్త అరుణారాయ్ వ్యాఖ్యానించారు.
మన దేశంలో మహిళల ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిశ్శబ్దమేనని హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగులకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మహిళలకు వివిధ రంగాల్లో అత్యంత ప్రోత్సాహం లభిస్తున్న రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణకు దేశంలోనే రెండో స్థానం దక్కింది.
ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుని అవస్థ పడుతోన్న ఓ మహిళ... కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది.
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.