Home » Young
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం, అమెజాన్ భవనం సమీపంలో ఓ యువకుడు అత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు తాడుకట్టి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు.
రోజూ ఎంతో భక్తిగా పూజలు చేసిన కుర్రాడే శివలింగం ఎత్తుకెళ్లాడని తెలియడంతో అందరికీ దిమ్మతిరిగిపోయింది. అసలు అతను శివలింగం ఎత్తుకెళ్ళడం వెనుక గల కారణం తెలిస్తే..
. పెళ్లి, సహజీవనం వంటి గోలలు అక్కర్లేకుండా హాయిగా జీవితం గడపడానికి చైనా యూత్ ఓ కొత్త దారి పట్టింది.
కుర్రాళ్లకు బైకులంటే తెగ వ్యామోహం. గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా పర్వాలేదు కానీ బైకు ఉండాలని మాత్రం కోరుకుంటారు.. ఓ కుర్రాడు తన ఖరీదైన బైక్ మీద స్టంట్ చేయబోతే జరిగిందిదీ..
భారతదేశం యావత్తు 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మునిగిపోయింది. మరొకవైపు విదేశీ గడ్డ మీద భారత్ కుర్రాడు చేసిన పని ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'పండిత పుత్ర పరమ శుంఠ' అంటారంతా.. ఇతరుల విషయాల్లో ఏమో కానీ ఈ కుర్రాడి విషయంలో మొదట అందరూ అదే అన్నారు. కానీ..
8ఏళ్ళ పాటు బ్యాంకు ఉద్యోగం చేసి విసిగిపోయి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత అతనెంచుకున్న దారి ఇప్పుడతన్ని రూ.21 కోట్ల వ్యాపారానికి యజమానిని చేసింది. అసలింతకూ అతనేం చేశాడు. అచ్చంగా ఆంధ్రప్రదేశ్ లోని కరువు ప్రాంతమైన రాయలసీమలో అనంతపురం జిల్లా, పెనుకొండ పరిసర కేంద్రంగా ఇతను చేసిన అద్బుతం ఏంటి?
డబ్బుసంపాదించాలంటే కష్టపడాలి అంటారంతా.. కానీ కష్టపడుతున్నవారెవ్వరూ కోట్లు కాదు కదా లక్షలు కూడా వెనకేసుకోలేకపోతున్నారు. పోనీ విద్యార్హత ఎక్కువ ఉంటే డబ్బు సంపాదన సులువు అవుతుందా? దేశంలో విద్యావంతులైన నిరుద్యోగుల సంఖ్య వెక్కిరిస్తుంది . మరి డబ్బు సంపాదించడానికేం కావాలి?
భాగ్యనగరంలో (Hyderabad) పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకూ కీచకుల ఆగడాలు పెరిగిపోతుండటంతో ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఆడవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో రోజుకో దారుణ ఘటన జరుగుతుండగా.. తాజాగా తార్నాకలో (Tarnaka) కామాంధుడు చేసిన పనికి ఓ యువతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది...
ఈ కాలంలో డబ్బును సంపాదించినంత సులువుగా ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతున్నారు. కనీసం తృప్తిగా తినలేక బాధపడుతున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఈ పరీక్షల వల్ల